సీఐపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
RR: HYDలోని బషీర్బాగ్లోని SC, ST కమిషన్ కార్యాలయంలో మంచాల CIపై గడ్డం సరోజ ఆమె కుమారుడు యాదగిరి ఫిర్యాదు చేశారు. జైనమ్మగూడ గ్రామ సర్వే నంబర్ 44లోని వారి భూమి కబ్జా చేసిన వారికి సహకరిస్తూ, CI తమను బెదిరించారని, డిప్యూటీ ఇన్స్పెక్టర్ (DI) కూడా వారికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అధికారులపై చర్యలు తీసుకుని, కబ్జాదారులను శిక్షించాలని కోరారు.