మెగా రైతు మేళాకు జిల్లా పట్టు రైతులు...
SDPT: హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో నిర్వహించిన మెగా రైతు మేళాకు సోమవారం సిద్దిపేట జిల్లా పట్టు రైతులు తరలి వెళ్లారు. పట్టు పరిశ్రమ శాఖ ఉమ్మడి మెదక్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో మేళాలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా పలు స్టాల్స్ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.