నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

KDP: ప్రొద్దుటూరులోని మోడంపల్లె ఉపకేంద్రంలోని మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకకు SPDCL ఈఈ రమణారెడ్డి, డీఈ శ్రీనివాసులరెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు. సాయిరాజేశ్వరికాలనీ, మోడంపల్లె, టీచర్స్, డాక్టర్స్ కాలనీలు, జిన్నారోడ్డు, లైట్పాళెం, మైదుకూరు రోడ్డు ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.