నందమూరి బాలకృష్ణను కలిసిన హనుమప్ప

నందమూరి బాలకృష్ణను కలిసిన హనుమప్ప

సత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి హనుమప్ప మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఆయన కార్యాలయంలో కలిసి బాలకృష్ణకు పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, అభివృద్ధి పనులపై ఇరువురు కాసేపు చర్చించారు.