BREAKING: భారీగా పెరిగిన ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,290 పెరిగి 1,27,800కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,100 పెరిగి రూ.1,17,150గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.9,000 పెరిగి రూ.1,82,000గా ఉంది.