బాధితులకు ఎల్ఓసీ అందజేత

బాధితులకు ఎల్ఓసీ అందజేత

KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండల సీతాయిపల్లి గ్రామానికి చెందిన రావుల రోషిని అనారోగ్యంతో బాధపడుతోంది. ఆపరేషన్ తప్పనిసరి అని వైద్యులు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న రావుల రోషిని కుటుంబసభ్యులు MLA మదన్ మోహన్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించి ఎమ్మెల్యే ప్రభుత్వం తరపు నుండి చికిత్స నిమిత్తం 2,50,000 రూపాయల ఇప్పించి ఎల్ఓసీ  అందజేశారు.