కూరగాయల ధరల వివరాలు

కృష్ణా: కంకిపాడు రైతు బజార్లో శనివారం కూరగాయల ధరలను అధికారులు ప్రకటించారు. అత్యంత తక్కువగా దోసకాయ రూ.18, వంగ, దొండ ఒక్కొక్కటి రూ.20, క్యాబేజీ రూ.22, గోరుచిక్కులు, కాకర రూ.24, ఉల్లి, బెండ రూ.26 చొప్పున లభిస్తున్నాయి. బంగాళదుంప, బీట్రూట్ రూ.29, బీర రూ.32- 40 మధ్య, పచ్చిమిర్చి రూ.35, కీరదోస రూ.37గా ఉన్నాయి. టమాటా రూ.45, క్యారెట్ రూ.47గా ఉన్నాయి.