జిల్లాలో నవోదయ నమూనా పరీక్ష నిర్వహణ
SKLM: ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా ఈ నెల 7వ తేదీన నవోదయ విద్యాలయ ప్రవేశాలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు నమూన పరీక్షను నిర్వహించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ఇవాళ తన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తిగల విద్యార్థులు https://www.yvssrikakulam.live/navodaya-registration లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.