'విద్యార్థులకు మెరుగైన బోధన చేయాలి'

'విద్యార్థులకు మెరుగైన బోధన చేయాలి'

ELR: జీలుగుమిల్లి మండలం తాటి రామన్నగూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, బోధన విధానం మరియు ఉపాధ్యాయుల పర్యవేక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు, సౌకర్యాలు, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.