నేడు ప్రజా సమస్యల పపరిష్కార వేదిక కార్యక్రమం

ప్రకాశం: ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజా బాబు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరవుతారని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.