VIDEO: గుడివాడలో సీపీఎం, కార్మిక సంఘాలు నిరసన

VIDEO: గుడివాడలో సీపీఎం, కార్మిక సంఘాలు నిరసన

కృష్ణా: భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన 50% దిగుమతి సుంకాలకు నిరసనగా గుడివాడ మార్కెట్ యార్డ్ వద్ద సీపీఎం,కార్మిక సంఘాలు శనివారం నిరసన చేపట్టారు. సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్ సీపీ రెడ్డి మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు మన దేశంపై పెత్తనం చేయడాన్ని మోదీ ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటని, కార్పొరేట్ శక్తులకు కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నారని చెప్పారు.