గోశాలకు 200 గడ్డి కట్టలు అందజేత

గోశాలకు  200 గడ్డి కట్టలు అందజేత

E.G: కడియం శ్రీ భ్రమరాంబిక సమేత మల్లేశ్వరస్వామి గోశాలకు కడియం గ్రామ మాజీ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ దాత ఉప్పులూరి హనుమంతరావు వట్టి గడ్డి కట్టలు సోమవారం అందజేశారు. కుమారుడు తాతాజీ ద్వారా గోశాల సంరక్షణ సమితి అధ్యక్షులు గిరజాల బాబు చేతుల మీదుగా సుమారు రూ.15 వేలు విలువ చేసే 200 గడ్డి కట్టలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వంగపండు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.