నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

PPM: జియ్యమ్మవలస మండలంలోని పెదమేరంగి విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో ఇవళ విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ శంకరరావు తెలిపారు. నిర్వహణ పనుల నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు విద్యుత్తు నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు అధికారులకు సహకరించాలని కోరారు.