లోకేష్‌కు ఘన స్వాగతం పలికిన హిందూపురం ఎంపీ

లోకేష్‌కు ఘన స్వాగతం పలికిన హిందూపురం ఎంపీ

సత్యసాయి: మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. విమానాశ్రయం చేరుకున్న ఆయనకు హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేందుకు లోకేష్ హస్తినకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. పలు అభివృద్ధి పనులపై కేంద్రంతో చర్చించే అవకాశం ఉంది.