నేడు మండల సర్వసభ్య సమావేశం
అన్నమయ్య: కంభంవారిపల్లె ఎంపీడీవో కార్యాలయంలో నేడు ఉదయం 11 గంటలకు మండల సర్వసభ్య సమావేశం MPP ఈశ్వరమ్మ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు MPDO సుధాకర్ బాబు తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, హాజరవుతారన్నారు. మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు.