పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలు

పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలు

NRML: విద్యార్థుల్లో నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలో పలు పాఠశాలల్లో రాతపరీక్షలు నిర్వహించారు. జిల్లా పోస్టల్ అధికారి గుంపు స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు జరిగిన ఈ పరీక్షలకు సుమారు 52 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తపాలా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.