నార్నూరులో ఎండిపోతున్న వాగులు

నార్నూరులో ఎండిపోతున్న వాగులు

ADB: నార్నూర్ మండలంలో రోజురోజుకు ఎండా తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ మేరకు కుండాయి, ఎంపల్లి వాగులు ఎండిపోతున్నాయి. అయితే, రోజుకో 50 మంది పర్యాటకులు వచ్చే ప్రదర్శనలు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఎండా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న కారణంతో ప్రజలు సైతం ఇళ్ల నుంచి బయటకు రాకుండా అప్రమత్తమయ్యారు. అత్యవసరాలకు మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచించారు.