శ్రీవారి సన్నిధిలో జడ్పీ ఛైర్‌పర్సన్

శ్రీవారి సన్నిధిలో జడ్పీ ఛైర్‌పర్సన్

ELR: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి విశేష పూజా కైంకర్యాలు జరిపించారు. అలాగే స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.