చిప్పగిరిలో పర్యటించిన ఎమ్మెల్యే..!

చిప్పగిరిలో పర్యటించిన ఎమ్మెల్యే..!

KRNL: చిప్పగిరి మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పర్యటించారు. మండలంలోని గ్రామాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్యలను ప్రజలు వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. శ్రీరామ నవమి సందర్బంగ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.