పాఠశాల యాజమాన్యాలతో సమక్ష సమావేశం
PLD: పెదకూరపాడు మండలంలోని అన్ని ప్రైవేటు, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమీక్ష సమావేశం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సంవత్సరం పదవ తరగతి విద్యార్థులకు హెచ్.పీ.సీ వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థిని తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఎంఈవోఏ కుల ప్రసాదరావు, సత్యనారాయణ కోరారు.