భైరవకోనలో భక్తుల సందడి

భైరవకోనలో భక్తుల సందడి

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోనలో ఇవాళ భక్తులు, పర్యాటకులు తరలివచ్చారు. చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు భైరవకోన జలపాతంకు చేరుకుని జలపాతంలో స్థానాలు ఆచరించి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం త్రిముక దుర్గాంబా దేవి, నాగభైరవేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో రామకృష్ణ వసతులు సమకూర్చారు.