నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యమివ్వాలి: ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి
☞ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా
☞ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
☞ వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నియమాలు పాటించాలి: ట్రాఫిక్ సీఐ ప్రసాద్