VIDEO: 'విద్యార్థికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం'

ప్రకాశం: సింగరాయకొండలోని ఎస్సీ హాస్టల్లో దురదృష్టవశాత్తు మంటల్లో గాయపడ్డ ఎనిమిదో తరగతి విద్యార్థిని మంత్రి స్వామి శనివారం పరామర్శించారు. మంత్రి స్వామి ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలకు వచ్చి, ముందుగా విద్యార్థి ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆయన సూచించారు.