డీఈవో, ఎమ్మెల్యే పీఏకు కోర్టు నోటీసులు

డీఈవో, ఎమ్మెల్యే పీఏకు కోర్టు నోటీసులు

NZB: జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకు పీఏగా కొనసాగుతున్న ఉపాధ్యాయుడు శ్రీనివాస్​రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారికి హ్యూమన్ రైట్స్ కోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పీఏగా విధులు నిర్వహించడం పట్ల మోపాల్ మండలం సిరిపూర్​కు చెందిన బొడ్డు గోపాల్ ఇప్పటికే అనేకసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.