కార్యకర్త భౌతిక కాయానికి ఎమ్మెల్యే నివాళులు
CTR: గుడిపాల మండలం దాయంవారి పల్లెలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త చల్లా గురుస్వామి నాయుడు ఇవాళ మృతి చెందాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, జీజేఎం ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.