విషాదం.. ముగ్గురు మృతి

రాజస్థాన్లో విషాదం చోటుచేసుకుంది. బికనీర్లోని ఓ పరిశ్రమలో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువులు పీల్చి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరికొంత మంది అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.