'జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి'

'జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి'

VZM: ఈ నెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల న్యాయమూర్తులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజీకి అనుకూలమైన క్రిమినల్, మోటార్ ప్రమాద భీమా, బ్యాంకు, చెక్కు బౌన్స్, మనీ-ప్రామిసరీ నోట్, ఇంజంక్షన్, ఎగ్జిక్యూషన్, తదితర కేసులు రాజీ చేయాలన్నారు.