BREAKING: కలెక్టర్ల బదిలీ

AP: 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్వతీపురం మన్యం కలెక్టర్గా ప్రభాకర్, విజయనగరం- రామసుందర్, తూ. గో- కీర్తి చేకూరి, గుంటూరు- తమీమ్ అన్సారియా, పల్నాడు- కృతిక శుక్లా, బాపట్ల- వినోద్, ప్రకాశం- రాజాబాబు, నెల్లూరు- హిమాన్షు, అన్నమయ్య- నిషాంత్ కుమార్, కర్నూలు- ఎ.సిరి, అనంతపురం- ఆనంద్, సత్యసాయి- శ్యాంప్రసాద్లను బదిలీ చేసింది.