TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మహాత్మాగాంధీ వర్సిటీ 4వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్డీ, పీజీ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేయనున్నారు.
This site uses cookies. By continuing to browse the site you are agreeing to our use of cookies Find out more here