మాజీ సీఎంను కలిసిన వైసీపీ నేతలు

మాజీ సీఎంను కలిసిన వైసీపీ నేతలు

అన్నమయ్య: తాడేపల్లి YSR కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఇవాళ పలువురు నాయకులు భేటీ అయ్యారు. మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ భాష, CEC సభ్యులు కే. సురేష్ బాబు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం పలు కీలక అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.