మంత్రికి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన ఎమ్మెల్యే

మంత్రికి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన ఎమ్మెల్యే

E.G: విజయవాడలో మంత్రి లోకేష్‌ను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లిరామకృష్ణారెడ్డి మంగళవారం మర్యాదపూర్వ కలిశారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వెంకటరెడ్డి దంపతులు కుమారుడు జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రెడ్డి కుమార్తె సనాతని వివాహా ఆహ్వాన పత్రికను అందజేశారు. వచ్చే నెల ఏప్రిల్ 2న హైదరాబాద్ JRC కన్వెన్షన్‌లో జరిగే వివాహానికి హాజరవ్వాలని కోరారు.