రేపు జిల్లాకు మంద కృష్ణ మాదిగ రాక

రేపు జిల్లాకు మంద కృష్ణ మాదిగ రాక

KMR: ఈ నెల 23న KMR జిల్లాకు మంద కృష్ణ మాదిగ రానున్నారని వికలాంగుల జిల్లా అధ్యక్షులు కుమ్మరి సాయిలు తెలిపారు.  బాన్సువాడ డివిజన్ లోని బీర్కూర్ మండల కేంద్రంలో దివ్యాంగులు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, ఇతర ఆసరా పెన్షన్ దారులు ఉండటంతో ఈ పర్యటనపై ఆసక్తి నెలకొంది.