తిరుమల ప్రభాత సేవలో ఎమ్మెల్యే

తిరుమల ప్రభాత సేవలో ఎమ్మెల్యే

MDCL: కూకట్‌పల్లి శాసన సభ్యులు మాధవరం కృష్ణారావు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రభాత సేవలో దర్శించుకున్నారు. ఆయనతో పాటు తులసిరావు, రంగారావు, రవీందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.