రెండో విడత పోలింగ్ ప్రారంభం

రెండో విడత పోలింగ్ ప్రారంభం

VKB: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వికారాబాద్, ధరూర్, మోమిన్ పేట్, నవాబ్ పేట, బంట్వారం, మర్పల్లి, కోటిపల్లి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌కు అవకాశం ఉంది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.