టి.నరసాపురం ఎస్సై కీలక సూచనలు
ELR: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, టి.నర్సాపురం ఎస్సై జయబాబు విగ్రహ కమిటీ సభ్యులకు, యువతకు పలు కీలక సూచనలు చేశారు. మహనీయుని జయంతి వేడుకలను అత్యంత క్రమశిక్షణతో, భక్తిశ్రద్ధలతో మరియు ఘనంగా నిర్వహించు కోవాలని కోరారు. ప్రతి విగ్రహం వద్ద తప్పనిసరిగా తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.