'కానిస్టేబుల్ రిక్రూట్మెంట్‌లో 275 మంది ఎంపిక'

'కానిస్టేబుల్ రిక్రూట్మెంట్‌లో 275 మంది ఎంపిక'

SKLM: ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వు పోలీసు మైదానంలో శుక్రవారం జరిగిన పోలీసు కానిస్టేబుల్ శారీరిక దేహదారుఢ్య పరీక్షలకు 662అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 400మంది అభ్యర్థులు హాజరైనట్లు జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వీరిలో ఛాతీ కొలత, ఎత్తు, 1600, 100 పరుగు, లాంగ్ జంపు ఈవెంట్‌లలో 275మంది అభ్యర్థులు క్వాలిఫైడ్ అయ్యారన్నారు.