గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల
PDPL: జిల్లాలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.21.04 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 2023-24, 202 -25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మూడు విడతల్లో ఈ నిధులు విడుదల చేశామన్నారు. ఇందులో రూ.5.73 కోట్లతో కరెంటు బిల్లులు, జీతాల చెల్లింపు, కార్యాలయపు ఖర్చులకు రూ.15.31 కోట్లు అభివృద్ధి పనులకు వినియోగించడం జరుగుతుందన్నారు.