వైభవంగా ప్రహ్లాద వరద స్వామి కళ్యాణోత్సవం

వైభవంగా ప్రహ్లాద వరద స్వామి కళ్యాణోత్సవం

NDL: దిగువ అహోబిలంలో ఆదివారం రాత్రి శ్రీ ప్రహ్లాద వరద స్వామి, అమృతవల్లి అమ్మవార్ల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. కళ్యాణ మహోత్సవంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, మెజిస్ట్రేట్ భాస్కర్ తదితర ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.