మహిళల సాధికారతతోనే సమాజ అభివృద్ధి: కలెక్టర్

మహిళల సాధికారతతోనే సమాజ అభివృద్ధి: కలెక్టర్

TPT: మహిళల సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ఎన్. మౌర్యతో కలిసి పాల్గొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని, అవకాశాలను వినియోగించుకోవలన్నారు.