17న గవర్నర్‌తో వైఎస్‌ జగన్‌ భేటీ

17న గవర్నర్‌తో వైఎస్‌ జగన్‌ భేటీ

AP: వైసీపీ అధినేత జగన్ ఈనెల 17న గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో 10 కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణపై భేటీ కానున్నారు. పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి గవర్నర్‌ను కలవనున్నారు. ఈ మేరకు గవర్నర్‌ స్పెషల్‌ సీఎస్‌ నుంచి వైసీపీకి లేఖ అందింది.