తెనాలిలో ఎమ్మెల్సీ ప్రజా దర్బార్
GNTR: తెనాలి TDP కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో ఆలపాటికి అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలపాటి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన అన్నారు.