'గ్రీవెన్స్ పరిష్కారానికి తొలి ప్రాధాన్యత'

'గ్రీవెన్స్ పరిష్కారానికి తొలి ప్రాధాన్యత'

PPM: సచివాలయ పరిధిలో నిర్వహిస్తున్న విలేజ్ రెవెన్యూ క్లినిక్ ద్వారా అందిన వినతుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యతను ఇవ్వాలని జేసీ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి రెవిన్యూ అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం తన ఛాంబర్‌లో జిల్లాలోని తహసీల్దార్లతో కీలక సమావేశాన్ని జేసీ నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న వివిధ రెవెన్యూ పనుల పురోగతిపై ఆయన సమగ్రంగా సమీక్షించారు.