'లోకేష్ ఎంపిక రాష్ట్ర భవిష్యత్తుకు శుభసూచికం'
GNTR: టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రి లోకేష్ ఎంపిక కావడం రాష్ట్ర భవిష్యత్తుకు శుభసూచకమని జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా తెలిపారు. లోకేష్కు రాష్ట్ర గమనాన్ని మార్చే సామర్థ్యం ఉందని అన్నారు. యువ నాయకుడిగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.