కాజీపేట దర్గాను దర్శించుకున్న.. కలెక్టర్

కాజీపేట దర్గాను దర్శించుకున్న.. కలెక్టర్

HNK: జిల్లాలో కాజీపేట పట్టణంలోని సయ్యద్ అఫ్టల్ బియభాని దర్గాలో ఉర్సు ఉత్సవాలు మూడో రోజైన శనివారం ఘనంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఇవాళ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీశ్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు దర్గాను సందర్శించి, ముస్లిం పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.