91 మంది విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ

91 మంది విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ

BPT: అద్దంకి మండలం ధేనువుకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 91 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. విద్యార్థులు చదువులో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.