‘నేటి బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలి’

‘నేటి బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలి’

NRML: జిల్లా కేంద్రంలోని ఓ వైద్యుడిపై జరిగిన దాడిని నిరసిస్తూ ఇవాల నిర్మల్ బంద్‌కు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. హిందువులపై దాడులను నిరసిస్తూ ప్రతి ఒక్కరూ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఇకపై హిందువులపై దాడి చేస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు.