అన్నదాత సుఖీభవపై ప్రజాభిప్రాయ సేకరణ

అన్నదాత సుఖీభవపై ప్రజాభిప్రాయ సేకరణ

CTR: GDనెల్లూరు మండలంలో వారం రోజులు అన్నదాత సుఖీభవ పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు టీడీపీ మండల అధ్యక్షుడు స్వామిదాస్ తెలిపారు. ఎమ్మెల్యే డా. థామస్ ఆదేశాలతో మండలంలోని 32 గ్రామ పంచాయతీల్లో రైతులతో మాట్లాడతామని చెప్పారు. వారి అభిప్రాయాలు తెలుసుకుని టీడీపీ అధిష్ఠానానికి నివేదిస్తామన్నారు.