గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే సామేలు

గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే సామేలు

సూర్యాపేట: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శుక్రవారం ధర్మారం గ్రామంలో రూ.15లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి మాట్లాతూ.. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు.