ఇంగ్లీష్ పరీక్షకు 214 మంది హాజరు

ఇంగ్లీష్ పరీక్షకు 214 మంది హాజరు

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు మూడో రోజు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు మొత్తం 221 మంది విద్యార్థులు నమోదు కాగా, 214 మంది హాజరయ్యారు. 7 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా నిర్వహించబడినట్లు పేర్కొన్నారు.