పిప్రి గ్రామంలో బడిబాట కార్యక్రమం

పిప్రి గ్రామంలో బడిబాట కార్యక్రమం

ADB: బజార్‌హత్నూర్ మండలం పిప్రిలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేందర్ రెడ్డి తెలిపారు. గ్రామంలో తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, వసతుల గురించి తల్లిదండ్రులకు వివరించారు.